నాలుగు నెలల జీతాలు చెల్లించాలి..మిషన్ భగీరథ పంప్ హౌస్కు తాళం వేసి సిబ్బంది ధర్నా
జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నారని మిషన్భగీరథ సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని మిషన్భగీరథ పంప్ హౌస్ ద్వారా
