ఒప్పందం కుదిరిన మరుసటిరోజే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి.. 16 మంది మృతి
అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరిన మరుసటి రోజే మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. లెబనాన్ లోని హెజ్ బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.