ఓటు హక్కుతోనే సమాజంలో విలువ

బడుగు, బలహీన వర్గాలంతా ఓటు హక్కుతోనే అందరితో సమానంగా గౌరవించబడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. సర్‌ ప్రోగాంలో భాగంగా మున్సిపల్‌ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో ఓటర్లకు ఓటు హక్కు పై పుట్ట మధు ఆదివారం అవగాహన కల్పించారు.

ఓటు హక్కుతోనే సమాజంలో విలువ
బడుగు, బలహీన వర్గాలంతా ఓటు హక్కుతోనే అందరితో సమానంగా గౌరవించబడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. సర్‌ ప్రోగాంలో భాగంగా మున్సిపల్‌ పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో ఓటర్లకు ఓటు హక్కు పై పుట్ట మధు ఆదివారం అవగాహన కల్పించారు.