కౌంటింగ్ వరకూ స్ట్రాంగ్ రూమ్లు తెరవద్దు.. ఈసీ కీలక ఆదేశాలు
కౌంటింగ్ వరకూ స్ట్రాంగ్ రూమ్లు తెరవద్దు.. ఈసీ కీలక ఆదేశాలు
కేరళలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు ముందువరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్ రూమ్లు తెరవరాదని ఆదేశాలిచ్చింది.
కేరళలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు ముందువరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్ రూమ్లు తెరవరాదని ఆదేశాలిచ్చింది.