కేంద్రం విధానంతో పేదలు పనిహక్కును కోల్పోతారు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ద్వారా పేదలు పని హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని డీసీసీ అధ్యక్షుడు గార్లపాటి మద్దిలేటి ఆరోపించారు.

కేంద్రం విధానంతో  పేదలు పనిహక్కును కోల్పోతారు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ద్వారా పేదలు పని హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని డీసీసీ అధ్యక్షుడు గార్లపాటి మద్దిలేటి ఆరోపించారు.