కేంద్రంలో కాంగ్రెస్ వస్తే.. 'పాలమూరు'కు జాతీయ హోదా : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
కేంద్రంలో కాంగ్రెస్ వస్తే.. 'పాలమూరు'కు జాతీయ హోదా : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని, రాహుల్గాంధీ ప్రధానిని చేసిన మూడు నెలల్లో పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు జాతీయ హోదా తీసుకొస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని, రాహుల్గాంధీ ప్రధానిని చేసిన మూడు నెలల్లో పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు జాతీయ హోదా తీసుకొస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.