కేబినెట్ మీటింగ్లోనైనా కళ్ళు తెరవండి.. ధాన్యం కొనుగోళ్లపై సీఎంకు కేటీఆర్ లేఖ
పంట కొనుగోళ్ల సంక్షోభంపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేబినెట్ మీటింగ్లోనైనా కళ్లు తెరవాలని, మృతి చెందిన రైతులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.