బిహార్లోని దర్గంబా జిల్లా కోసి నదిలో బుధవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. 13 మందితో ప్రయాణిస్తున్న పడవ తలకిందులై నీట మునగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తక్కిన వారి కోసం స్థానిక అధికారులు, విపత్తు స్పందన సిబ్బంది గాలిస్తున్నారు.
బిహార్లోని దర్గంబా జిల్లా కోసి నదిలో బుధవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. 13 మందితో ప్రయాణిస్తున్న పడవ తలకిందులై నీట మునగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తక్కిన వారి కోసం స్థానిక అధికారులు, విపత్తు స్పందన సిబ్బంది గాలిస్తున్నారు.