గూగుల్ పే, ఫోన్పేలాగానే పీఎఫ్ విత్డ్రా.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. వెంటనే ఈ పనులు చేయండి..
గూగుల్ పే, ఫోన్పేలాగానే పీఎఫ్ విత్డ్రా.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. వెంటనే ఈ పనులు చేయండి..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలోనే ఒక కొత్త మార్పును తీసుకురాబోతోంది. ఇకపై ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును డైరెక్ట్ UPI ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు....................
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలోనే ఒక కొత్త మార్పును తీసుకురాబోతోంది. ఇకపై ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ (PF) డబ్బును డైరెక్ట్ UPI ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు....................