గాడ్సేకు, మోదీకి పెద్ద తేడా లేదు: షర్మిల

జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేకు, గాంధీ పేరును నాశనం చేయాలని చూస్తున్న ప్రధాని మోదీకి పెద్దతేడా లేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

గాడ్సేకు, మోదీకి పెద్ద తేడా లేదు: షర్మిల
జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేకు, గాంధీ పేరును నాశనం చేయాలని చూస్తున్న ప్రధాని మోదీకి పెద్దతేడా లేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.