kumaram bheem asifabad- విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి

విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మెనూ ప్రకారం మధ్యాహ్న బోజనం అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం కలెక్టర్‌ హరిత, ఐఎఫ్‌ఎస్‌ అధికారి భార్గవ్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు.వంట గదిని పరిశీలించి విద్యార్థుకు మధ్యాహ్న భోజనంలో ఏం వడ్డిస్తున్నారని హెచ్‌ఎంను అడిగి తెలుసుకున్నారు.

kumaram bheem asifabad- విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మెనూ ప్రకారం మధ్యాహ్న బోజనం అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం కలెక్టర్‌ హరిత, ఐఎఫ్‌ఎస్‌ అధికారి భార్గవ్‌కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు.వంట గదిని పరిశీలించి విద్యార్థుకు మధ్యాహ్న భోజనంలో ఏం వడ్డిస్తున్నారని హెచ్‌ఎంను అడిగి తెలుసుకున్నారు.