సమతా మహాకుంభ్‌ బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం..అట్టహాసంగా శాంతి కల్యాణోత్సవం....

ముచ్చింతల్‌లో సమతా కుంభ్ 2026 ఉత్సవాలు, శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభను నింపుతున్నాయి. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో వేలాది భక్తులు వసంతోత్సవం, అశ్వవాహన సేవ, గరుడ వాహన సేవలతో పాటు శాంతి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. దివ్యదేశాల ప్రాశస్త్యాన్ని స్వామీజీ వివరించగా, భక్తులు పులకించిపోయారు. ఈ వేడుకలు భక్తుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చాయి.

సమతా మహాకుంభ్‌ బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం..అట్టహాసంగా శాంతి కల్యాణోత్సవం....
ముచ్చింతల్‌లో సమతా కుంభ్ 2026 ఉత్సవాలు, శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభను నింపుతున్నాయి. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో వేలాది భక్తులు వసంతోత్సవం, అశ్వవాహన సేవ, గరుడ వాహన సేవలతో పాటు శాంతి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. దివ్యదేశాల ప్రాశస్త్యాన్ని స్వామీజీ వివరించగా, భక్తులు పులకించిపోయారు. ఈ వేడుకలు భక్తుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చాయి.