పూతలపట్టు మండలానికి చెందిన బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు.గత నెల 25వ తేది మురకంబట్టు సమీపంలోని అటవీశాఖ నగరవనంలో ఇంటర్ విద్యార్థినిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
పూతలపట్టు మండలానికి చెందిన బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు.గత నెల 25వ తేది మురకంబట్టు సమీపంలోని అటవీశాఖ నగరవనంలో ఇంటర్ విద్యార్థినిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.