‘ఘాజీ’ పాఠం మరిచిన పాకిస్తాన్?.. బంగాళాఖాతంలో కొత్త సాహసం.. అప్రమత్తమైన భారత్!

దక్షిణాసియాలో సముద్ర వ్యూహాత్మక సమతుల్యతను మార్చే దిశగా చైనా, పాకిస్తాన్ వేగంగా అడుగులు వేస్తున్నాయి. 1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత దాదాపు 55 ఏళ్లకు తొలిసారిగా బంగాళాఖాతంలో తన జలాంతర్గాములను మోహరించేందుకు పాకిస్తాన్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. చైనా సహకారంతో అత్యాధునిక జలాంతర్గాములను సమకూర్చుకున్న పాకిస్తాన్ నౌకాదళం, అరేబియా సముద్రాన్ని దాటి హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచాలని చూస్తోంది.

‘ఘాజీ’ పాఠం మరిచిన పాకిస్తాన్?.. బంగాళాఖాతంలో కొత్త సాహసం.. అప్రమత్తమైన భారత్!
దక్షిణాసియాలో సముద్ర వ్యూహాత్మక సమతుల్యతను మార్చే దిశగా చైనా, పాకిస్తాన్ వేగంగా అడుగులు వేస్తున్నాయి. 1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత దాదాపు 55 ఏళ్లకు తొలిసారిగా బంగాళాఖాతంలో తన జలాంతర్గాములను మోహరించేందుకు పాకిస్తాన్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. చైనా సహకారంతో అత్యాధునిక జలాంతర్గాములను సమకూర్చుకున్న పాకిస్తాన్ నౌకాదళం, అరేబియా సముద్రాన్ని దాటి హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచాలని చూస్తోంది.