రైతుల కోసం నేనున్నాను.. అంటూ పోరాడుతూ.. జిల్లా ప్రజలు చిత్తూరు గాంధీగా పిలుచుకునే రైతు ఉద్యమకారుడు ఈదల వెంకటాచలం నాయుడు (73) ఇక లేరు. అనారోగ్యంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు.
రైతుల కోసం నేనున్నాను.. అంటూ పోరాడుతూ.. జిల్లా ప్రజలు చిత్తూరు గాంధీగా పిలుచుకునే రైతు ఉద్యమకారుడు ఈదల వెంకటాచలం నాయుడు (73) ఇక లేరు. అనారోగ్యంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు.