kumaram bheem asifabad- బాలికలు విద్యపై దృష్టి సారించాలి

బాలికలు విద్యపై దృష్టి సారించాలని డీఆర్‌డీవో దత్తారాం అన్నారు. వాంకిడి మండలం కమాన గ్రానమంలో గురువారం కిశోర బాలికలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

kumaram bheem asifabad- బాలికలు విద్యపై దృష్టి సారించాలి
బాలికలు విద్యపై దృష్టి సారించాలని డీఆర్‌డీవో దత్తారాం అన్నారు. వాంకిడి మండలం కమాన గ్రానమంలో గురువారం కిశోర బాలికలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.