జాకోరా ఎక్స్ రోడ్డు ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్... 9 మందికి గాయాలు
జాకోరా ఎక్స్ రోడ్డు ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్... 9 మందికి గాయాలు
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా ఎక్స్రోడ్డు వద్ద శనివారం ఆర్టీసీ బస్సును ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాన్సువాడ డిపోకు చెందిన బస్సు మధ్యాహ్నం బడాపహాడ్ నుంచి వర్ని వైపు వెళ్తోంది.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా ఎక్స్రోడ్డు వద్ద శనివారం ఆర్టీసీ బస్సును ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాన్సువాడ డిపోకు చెందిన బస్సు మధ్యాహ్నం బడాపహాడ్ నుంచి వర్ని వైపు వెళ్తోంది.