జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, 17 మంది దుర్మరణం

జమ్మూ కాశ్మీర్ కొండల మధ్య ప్రయాణిస్తున్న ఒక బస్సు మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో బస్సు మొత్తం నుజ్జు నుజ్జు కాగా.. అందులో ఉన్న వాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇప్పటికే ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 31 మంది గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆపూర్తి వివరాలు మీకోసం.

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, 17 మంది దుర్మరణం
జమ్మూ కాశ్మీర్ కొండల మధ్య ప్రయాణిస్తున్న ఒక బస్సు మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో బస్సు మొత్తం నుజ్జు నుజ్జు కాగా.. అందులో ఉన్న వాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇప్పటికే ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 31 మంది గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆపూర్తి వివరాలు మీకోసం.