ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజక వర్గంలోని పిప్పిరి గ్రామంలో సోమవారం నిర్వహించినబహిరంగ సభలో ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి మంచిర్యాల జిల్లాపై వరాల జల్లు లు కురిపించారు. గూడెం ఆలయ అభివృద్ధితోపాటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వ ద్ద ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును త్వరలో ప్రారంభిం చనున్నట్లు సభా సాక్షిగా ముఖ్యమంత్రి ప్రజలకు హా మీ ఇచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజక వర్గంలోని పిప్పిరి గ్రామంలో సోమవారం నిర్వహించినబహిరంగ సభలో ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి మంచిర్యాల జిల్లాపై వరాల జల్లు లు కురిపించారు. గూడెం ఆలయ అభివృద్ధితోపాటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వ ద్ద ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును త్వరలో ప్రారంభిం చనున్నట్లు సభా సాక్షిగా ముఖ్యమంత్రి ప్రజలకు హా మీ ఇచ్చారు.