డీసీసీబీలో విచారణపై హైకోర్టులో రిట్‌

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో జరుగుతున్న సెక్షన్‌ 51 విచారణ వ్యవహారం హైకోర్టుకు చేరింది. విచారణాధికారిగా నియమితులైన వి.గౌరీశంకర్‌ను మార్చాలని, అర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న పలువురు బ్యాంకు ఉద్యోగులను ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి మార్చాలని పిటిషన్‌ దారులు హైకోర్టును ఆశ్రయించారు.

డీసీసీబీలో విచారణపై హైకోర్టులో రిట్‌
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో జరుగుతున్న సెక్షన్‌ 51 విచారణ వ్యవహారం హైకోర్టుకు చేరింది. విచారణాధికారిగా నియమితులైన వి.గౌరీశంకర్‌ను మార్చాలని, అర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న పలువురు బ్యాంకు ఉద్యోగులను ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి మార్చాలని పిటిషన్‌ దారులు హైకోర్టును ఆశ్రయించారు.