తమిళనాడులో మంత్రిగా ఓ బ్రాహ్మణుడు.. దశాబ్దాల తర్వాత.. ఎంజీఆర్ తర్వాత విజయ్‌కే సాధ్యం..!

తమిళనాడు రాజకీయాల గురించి తెలిసిన వారికి అక్కడున్న బ్రాహ్మణేతర వాదం గురించి కూడా తెలిసే ఉంటుంది. 20వ శతాబ్దం ఆరంభంలోనే బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిరసిస్తూ మద్రాస్ ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ ఏర్పాటైంది. ద్రవిడ పార్టీల ఆవిర్భావానికి ముందు రాజగోపాలచారి, వెంకటరామన్, టీటీ కృష్ణమాచారి లాంటి వారు తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. బ్రాహ్మణనురాలైన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సీఎం అయ్యారు. అయితే ఎంజీఆర్ హయాంలో మాత్రమే బ్రాహ్మణుడు మంత్రిగా పని చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు విజయ్ ఆ అవకాశం ఇచ్చారు.

తమిళనాడులో మంత్రిగా ఓ బ్రాహ్మణుడు.. దశాబ్దాల తర్వాత.. ఎంజీఆర్ తర్వాత విజయ్‌కే సాధ్యం..!
తమిళనాడు రాజకీయాల గురించి తెలిసిన వారికి అక్కడున్న బ్రాహ్మణేతర వాదం గురించి కూడా తెలిసే ఉంటుంది. 20వ శతాబ్దం ఆరంభంలోనే బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నిరసిస్తూ మద్రాస్ ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ ఏర్పాటైంది. ద్రవిడ పార్టీల ఆవిర్భావానికి ముందు రాజగోపాలచారి, వెంకటరామన్, టీటీ కృష్ణమాచారి లాంటి వారు తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. బ్రాహ్మణనురాలైన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సీఎం అయ్యారు. అయితే ఎంజీఆర్ హయాంలో మాత్రమే బ్రాహ్మణుడు మంత్రిగా పని చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు విజయ్ ఆ అవకాశం ఇచ్చారు.