తెలంగాణలో 70.82 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు - ఈసారి కొత్త రికార్డు.. !
తెలంగాణలో 70.82 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు - ఈసారి కొత్త రికార్డు.. !
ఈ ఖరీఫ్ సీజన్ లో రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యాన్ని సేకరించింది. 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించింది. 14 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు.
ఈ ఖరీఫ్ సీజన్ లో రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యాన్ని సేకరించింది. 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించింది. 14 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు.