దక్షిణాదిపై బీజేపీ కక్షగట్టింది : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

చట్టసభల స్థానాల పెంపుతో ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూర్చి, దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కాలని కేంద్రం చూస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.

దక్షిణాదిపై బీజేపీ కక్షగట్టింది : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
చట్టసభల స్థానాల పెంపుతో ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూర్చి, దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కాలని కేంద్రం చూస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.