దళపతి విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. చిన్నారులు సహా 20 మంది మృతి

తమిళనాడులో ఘోరం చోటు చేసుకుంది. టీవీకే చీఫ్ దళపతి విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 20 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా చాలా మందికి గాయాలైనట్లు తెలిపారు. గాయపడిన వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దళపతి విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. చిన్నారులు సహా 20 మంది మృతి
తమిళనాడులో ఘోరం చోటు చేసుకుంది. టీవీకే చీఫ్ దళపతి విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 20 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా చాలా మందికి గాయాలైనట్లు తెలిపారు. గాయపడిన వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.