యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కలెక్టర్ నుంచి మొదలుకొని ఇతర అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. జిల్లా యంత్రాంగానికి ధాన్యం సేకరణ ప్రధాన టార్గెట్గా మారింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులకు చేరాయని, ఈనెల 26న కేరళలోకి ప్రవేశించి పది రోజుల్లో తెలంగాణలో విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న క్రమంలో రైతులు ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చెందుతున్నారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కలెక్టర్ నుంచి మొదలుకొని ఇతర అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. జిల్లా యంత్రాంగానికి ధాన్యం సేకరణ ప్రధాన టార్గెట్గా మారింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులకు చేరాయని, ఈనెల 26న కేరళలోకి ప్రవేశించి పది రోజుల్లో తెలంగాణలో విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న క్రమంలో రైతులు ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చెందుతున్నారు.