‘నౌక సురక్షితంగా గమ్యాన్ని చేరింది’.. దాడికి ముందు ఫ్యామిలీకి భారతీయుడు పంపిన చివరి సందేశం

అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ పరిస్థితి మొదటకొచ్చింది. ఇరాన్ సైనిక, క్షిపణి స్థావరాలే లక్ష్యంగా అమెరికా చేపట్టిన దాడులకు టెహ్రాన్ ప్రతీకార చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం హర్మూజ్ జల సంధిలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న రెండు నౌలకపై దాడులు చేసింది. ఈ దాడిలో పుణేకు చెందిన మెరైన్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది భారతీయులు గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. భారత్‌లో ఇరాన్ రాయబారికి సమన్లు పంపింది.

‘నౌక సురక్షితంగా గమ్యాన్ని చేరింది’.. దాడికి ముందు ఫ్యామిలీకి భారతీయుడు పంపిన చివరి సందేశం
అమెరికా, ఇరాన్ మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ పరిస్థితి మొదటకొచ్చింది. ఇరాన్ సైనిక, క్షిపణి స్థావరాలే లక్ష్యంగా అమెరికా చేపట్టిన దాడులకు టెహ్రాన్ ప్రతీకార చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం హర్మూజ్ జల సంధిలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న రెండు నౌలకపై దాడులు చేసింది. ఈ దాడిలో పుణేకు చెందిన మెరైన్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది భారతీయులు గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. భారత్‌లో ఇరాన్ రాయబారికి సమన్లు పంపింది.