నేపాల్‌ గడ్డపై వెల్లువిరిసిన తెలుగు కవితా పరిమళం

తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి హిమాలయాల చెంత నేపాల్ లో అరుదైన రీతిలో తెలుగు కవి సమ్మేళనం అట్టహాసంగా జరిగింది.

నేపాల్‌ గడ్డపై వెల్లువిరిసిన తెలుగు కవితా పరిమళం
తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి హిమాలయాల చెంత నేపాల్ లో అరుదైన రీతిలో తెలుగు కవి సమ్మేళనం అట్టహాసంగా జరిగింది.