పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలి

: ఇంటర్మీడియట్‌ ప్రఽథమ, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్‌, థీరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులను, కళాశాలల ప్రిన్సిపాళ్లను, అధ్యాపకులను ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు ఈఆర్‌టిడబ్ల్యూ విభాగం అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌ జయ సుబ్బారెడ్డి ఆదేశించారు.

పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలి
: ఇంటర్మీడియట్‌ ప్రఽథమ, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్‌, థీరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులను, కళాశాలల ప్రిన్సిపాళ్లను, అధ్యాపకులను ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు ఈఆర్‌టిడబ్ల్యూ విభాగం అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌ జయ సుబ్బారెడ్డి ఆదేశించారు.