పాఠ్యపుస్తకాల్లో రూ.13.5 కోట్లు ఆదా!

పాఠశాల విద్యాశాఖ చర్యలతో పాఠ్యపుస్తకాల ముద్రణలో రూ.13.5 కోట్లు మిగిలాయి. 2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాల ముద్రణకు విద్యాశాఖ ఇటీవల టెండర్లు పిలిచింది.

పాఠ్యపుస్తకాల్లో రూ.13.5 కోట్లు ఆదా!
పాఠశాల విద్యాశాఖ చర్యలతో పాఠ్యపుస్తకాల ముద్రణలో రూ.13.5 కోట్లు మిగిలాయి. 2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాల ముద్రణకు విద్యాశాఖ ఇటీవల టెండర్లు పిలిచింది.