పోడు సమస్యను పట్టించుకోని ప్రభుత్వం

: ప్రతీ సంవ త్సరం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో జిల్లాలో పోడు పోరు జర గడం దారుణమని దానికి చరమగీతం పాడేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

పోడు సమస్యను పట్టించుకోని ప్రభుత్వం
: ప్రతీ సంవ త్సరం ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో జిల్లాలో పోడు పోరు జర గడం దారుణమని దానికి చరమగీతం పాడేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.