ప్రజల్లో మరింత నమ్మకం పెరగాలి

పాలనపై ప్రజల్లో మరింత నమ్మకం పెరగాలని, ఆ దిశగా ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం జొన్నగిరి గోల్డ్‌ మైన్స్‌ ప్రాజెక్టు ప్రారంభం అనంతరం రాత్రి 10 గంటల సమయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు

ప్రజల్లో మరింత నమ్మకం పెరగాలి
పాలనపై ప్రజల్లో మరింత నమ్మకం పెరగాలని, ఆ దిశగా ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బుధవారం జొన్నగిరి గోల్డ్‌ మైన్స్‌ ప్రాజెక్టు ప్రారంభం అనంతరం రాత్రి 10 గంటల సమయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు