ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యం

ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బేస్తవారపేటలో సోమవారం జలజీవన్‌ మిషన్‌ ప్రాజెక్టుకు ఆయన భూమి పూజ చేశారు.

ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యం
ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బేస్తవారపేటలో సోమవారం జలజీవన్‌ మిషన్‌ ప్రాజెక్టుకు ఆయన భూమి పూజ చేశారు.