ఉనికిని చాటుకునేందుకే కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్కుమార్ అన్నారు. ఆయన సోమవారం కరీంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రెండేళ్లపాటు ఫాంహౌస్లో పడుకోవడంతో బీఆర్ఎస్ను ప్రజలు మరచిపోయారని విమర్శించారు.
ఉనికిని చాటుకునేందుకే కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్కుమార్ అన్నారు. ఆయన సోమవారం కరీంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రెండేళ్లపాటు ఫాంహౌస్లో పడుకోవడంతో బీఆర్ఎస్ను ప్రజలు మరచిపోయారని విమర్శించారు.