రూ.4 లక్షలు పెట్టి ఎయిరిండియా విమాన టికెట్ కొన్న యువతి.. నాసిరకం భోజనం, సీటుపై ఈగలు, వీడియో వైరల్

ఎయిరిండియా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన ఓ ప్రముఖ ఫుడ్ వ్లాగర్‌.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వార్త తీవ్ర వైరల్‌ అవుతోంది. రూ.4 లక్షలు పెట్టి విమాన టికెట్ కొనుగోలు చేసినా.. ఆ విమానంలో అపరిశుభ్రత, సీటుపై చచ్చిపోయిన ఈగలు, నాసిరకం ఆహారం ఉండటంపై ఆ ఫుడ్ వ్లాగర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బిజినెస్ క్లాస్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ఎకానమీలో ఎలాంటి దుస్థితి ఉంటుందని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

రూ.4 లక్షలు పెట్టి ఎయిరిండియా విమాన టికెట్ కొన్న యువతి.. నాసిరకం భోజనం, సీటుపై ఈగలు, వీడియో వైరల్
ఎయిరిండియా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన ఓ ప్రముఖ ఫుడ్ వ్లాగర్‌.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వార్త తీవ్ర వైరల్‌ అవుతోంది. రూ.4 లక్షలు పెట్టి విమాన టికెట్ కొనుగోలు చేసినా.. ఆ విమానంలో అపరిశుభ్రత, సీటుపై చచ్చిపోయిన ఈగలు, నాసిరకం ఆహారం ఉండటంపై ఆ ఫుడ్ వ్లాగర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బిజినెస్ క్లాస్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ఎకానమీలో ఎలాంటి దుస్థితి ఉంటుందని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.