Drishyam 3 : బాక్సాఫీస్ వద్ద మైండ్ గేమ్ షురూ...'దృశ్యం 3' రిలీజ్ డేట్ లాక్ చేసిన అజయ్ దేవగన్!
Drishyam 3 : బాక్సాఫీస్ వద్ద మైండ్ గేమ్ షురూ...'దృశ్యం 3' రిలీజ్ డేట్ లాక్ చేసిన అజయ్ దేవగన్!
మాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రం 'దృశ్యం'. సరిగ్గా పదేళ్ల క్రితం (2015) వచ్చిన ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. ఒక సాదాసీదా కేబుల్ ఆపరేటర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చట్టంతో ఆడిన మైండ్ గేమ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఈ'దృశ్యం' ఫ్రాంచైజీ నుండి మరో అప్డేట్ వచ్చింది.
మాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రం 'దృశ్యం'. సరిగ్గా పదేళ్ల క్రితం (2015) వచ్చిన ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. ఒక సాదాసీదా కేబుల్ ఆపరేటర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చట్టంతో ఆడిన మైండ్ గేమ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఈ'దృశ్యం' ఫ్రాంచైజీ నుండి మరో అప్డేట్ వచ్చింది.