నీళ్లను వేస్ట్ చేస్తే యాక్షన్ తీసుకోండి.. ఇండ్లు, వాహనాలు కడిగితే ఊరుకోవద్దు

నీళ్లను ఇండ్లు, వాహనాలు కడుక్కోవడానికి, ఇతర అవసరాలకు వాడితే సీరియస్​యాక్షన్​తీసుకోవాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్​రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఈడీ మయాంక్ మిట్టల్​తో కలిసి వేసవి కార్యాచరణ ప్రణాళిక, తాగునీటి సరఫరా, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

నీళ్లను వేస్ట్ చేస్తే యాక్షన్ తీసుకోండి..  ఇండ్లు, వాహనాలు కడిగితే ఊరుకోవద్దు
నీళ్లను ఇండ్లు, వాహనాలు కడుక్కోవడానికి, ఇతర అవసరాలకు వాడితే సీరియస్​యాక్షన్​తీసుకోవాలని వాటర్ బోర్డు ఎండీ అశోక్​రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఈడీ మయాంక్ మిట్టల్​తో కలిసి వేసవి కార్యాచరణ ప్రణాళిక, తాగునీటి సరఫరా, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు.