ప్రైవేట్ స్కూళ్ల ఫీజు దోపిడీని అరికట్టాలి : బీజేపీ
ప్రైవేట్ స్కూళ్ల ఫీజు దోపిడీని అరికట్టాలి : బీజేపీ
ప్రైవేట్ స్కూళ్లు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. పార్టీ ఉప్పల్డివిజన్ ప్రెసిడెంట్ఫణీంద్ర ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు.
ప్రైవేట్ స్కూళ్లు, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. పార్టీ ఉప్పల్డివిజన్ ప్రెసిడెంట్ఫణీంద్ర ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు.