Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. అకౌంట్లోకి నేరుగా రూ.25 వేలు.. ప్రారంభంపై ప్రభుత్వం అప్డేట్..
Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. అకౌంట్లోకి నేరుగా రూ.25 వేలు.. ప్రారంభంపై ప్రభుత్వం అప్డేట్..
ఏపీలోని చేనేతలకు భారీ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త పథకం అమలు చేసేందుకు సిద్దమవుతోంది. అదే నేతన్నకు భరోసా పథకం. ఈ పథకం ద్వారా ప్రతీ ఏడాది చేనేత కుటుంబాలకు రూ.25 వేల సాయం అందించనుంది. వీటికి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఏపీలోని చేనేతలకు భారీ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త పథకం అమలు చేసేందుకు సిద్దమవుతోంది. అదే నేతన్నకు భరోసా పథకం. ఈ పథకం ద్వారా ప్రతీ ఏడాది చేనేత కుటుంబాలకు రూ.25 వేల సాయం అందించనుంది. వీటికి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.