ప్రజా పోరాటాలు, 1200 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో అధి కారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమి లే దని, కుంభకోణాలతో కోట్లు కూడగట్టుగున్న మాజీ సీఎం కేసీఆర్ పిచ్చి వా గుడు వాగుతున్నాడని టీడీపీ చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు సంజయ్కుమార్ పేర్కొన్నారు.
ప్రజా పోరాటాలు, 1200 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో అధి కారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమి లే దని, కుంభకోణాలతో కోట్లు కూడగట్టుగున్న మాజీ సీఎం కేసీఆర్ పిచ్చి వా గుడు వాగుతున్నాడని టీడీపీ చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జి, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు సంజయ్కుమార్ పేర్కొన్నారు.