బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకే..బీఆర్ఎస్ లీడర్ల ఢిల్లీ రహస్య పర్యటన

కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరగకుండా బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకే బీఆర్ఎస్​ నేతలు హరీశ్​రావు, వినోద్​రావు సోమవారం ఢిల్లీకి రహస్యంగా వెళ్లారని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపించారు.

బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకే..బీఆర్ఎస్ లీడర్ల ఢిల్లీ రహస్య పర్యటన
కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరగకుండా బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకే బీఆర్ఎస్​ నేతలు హరీశ్​రావు, వినోద్​రావు సోమవారం ఢిల్లీకి రహస్యంగా వెళ్లారని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపించారు.