బస్తీల్లో ఇక పాలిక్లినిక్ వైద్యం..తొలుత హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అమలు

రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా బస్తీల్లో స్పెషలిస్ట్ వైద్యం అందించేందుకు నిర్ణయించింది.

బస్తీల్లో ఇక పాలిక్లినిక్ వైద్యం..తొలుత హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అమలు
రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా బస్తీల్లో స్పెషలిస్ట్ వైద్యం అందించేందుకు నిర్ణయించింది.