భక్తుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం

తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఫుడ్‌ అండ్‌ వాటర్‌ అనాలిసిస్‌ ల్యాబ్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.

భక్తుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం
తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఫుడ్‌ అండ్‌ వాటర్‌ అనాలిసిస్‌ ల్యాబ్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.