మండలంలోని బుషిం గి వంతెనపై నుంచి నాగావళి నదిలోకి మంగళవారం సాయంత్రం ఓ యువకుడు భార్య కళ్లెదుటే దూకి గల్లం తయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వీరఘ ట్టం మండలంలోని బీటీవాడకు చెందిన కల్లేపల్లి జగదీష్ చేపల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. నిత్యం వంగర మండలంలోని మగ్గూరు వద్ద చేపలు కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు.
మండలంలోని బుషిం గి వంతెనపై నుంచి నాగావళి నదిలోకి మంగళవారం సాయంత్రం ఓ యువకుడు భార్య కళ్లెదుటే దూకి గల్లం తయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వీరఘ ట్టం మండలంలోని బీటీవాడకు చెందిన కల్లేపల్లి జగదీష్ చేపల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. నిత్యం వంగర మండలంలోని మగ్గూరు వద్ద చేపలు కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు.