Andhra News: రూ.500 కోసం హంతకులుగా మారిన మందుబాబులు.. అసలు మ్యాటరేంటంటే?
Andhra News: రూ.500 కోసం హంతకులుగా మారిన మందుబాబులు.. అసలు మ్యాటరేంటంటే?
ఈ ఆధునిక సమాజంలో ఓ మనిషి ప్రాణం విలువ ఐదు వందల నోటు, ఒక సెల్ ఫోన్తో సమానం అయిపోయింది. వీటి కోసం ఇద్దరు వ్యక్తులు ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాలనే తీసేశారు. బండరాతితో కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. తర్వాత మృతదేమాన్ని బ్రిడ్జ్ కింద పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన ఏపీలోని తుని పట్టణంలో వెలుగు చూసింది.
ఈ ఆధునిక సమాజంలో ఓ మనిషి ప్రాణం విలువ ఐదు వందల నోటు, ఒక సెల్ ఫోన్తో సమానం అయిపోయింది. వీటి కోసం ఇద్దరు వ్యక్తులు ఏకంగా ఒక వ్యక్తి ప్రాణాలనే తీసేశారు. బండరాతితో కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. తర్వాత మృతదేమాన్ని బ్రిడ్జ్ కింద పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన ఏపీలోని తుని పట్టణంలో వెలుగు చూసింది.