మీ 891 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తాం..రాష్ట్ర సీఎస్కు ఏపీ సీఎస్ లేఖ
మీ 891 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తాం..రాష్ట్ర సీఎస్కు ఏపీ సీఎస్ లేఖ
తెలంగాణ, ఏపీ మధ్య పెండింగ్లో ఉన్న ఉద్యోగుల విభజన ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణరావుకు ఏపీ సీఎస్ సాయి ప్రసాద్ ఇటీవల
తెలంగాణ, ఏపీ మధ్య పెండింగ్లో ఉన్న ఉద్యోగుల విభజన ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణరావుకు ఏపీ సీఎస్ సాయి ప్రసాద్ ఇటీవల