మాదక ద్రవ్యాలు లేని భవిష్యతే లక్ష్యం

మాదక ద్రవ్యాలు లేని సురక్షిత భవిష్యత్‌ వైపు నడిపిం చడమే లక్ష్యమని విశాఖపట్నం ఈగల్‌ రేంజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ డాక్టర్‌ టి.కల్యాణి తెలిపారు. మంగళవారం విజయనగరంలోని ఎంఆర్‌ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నాసా ముక్త్‌భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా అవగాహనసదస్సు నిర్వహించారు. కార్యక్రమం లో మహారాజా కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం.సా ంబశివరావు, ఈగల్‌ టీమ్స్‌ అధికారులు యు.విజయ్‌కు మార్‌, కోటేశ్వరరావు, వెంకటేష్‌, లక్ష్మణరావు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ ప్రొగ్రాం అధికారులు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాలు లేని భవిష్యతే లక్ష్యం
మాదక ద్రవ్యాలు లేని సురక్షిత భవిష్యత్‌ వైపు నడిపిం చడమే లక్ష్యమని విశాఖపట్నం ఈగల్‌ రేంజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ డాక్టర్‌ టి.కల్యాణి తెలిపారు. మంగళవారం విజయనగరంలోని ఎంఆర్‌ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నాసా ముక్త్‌భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా అవగాహనసదస్సు నిర్వహించారు. కార్యక్రమం లో మహారాజా కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం.సా ంబశివరావు, ఈగల్‌ టీమ్స్‌ అధికారులు యు.విజయ్‌కు మార్‌, కోటేశ్వరరావు, వెంకటేష్‌, లక్ష్మణరావు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ ప్రొగ్రాం అధికారులు పాల్గొన్నారు.