యాసిడ్,పెట్రోల్ బాంబులతో దాడి చేశారు… ఇది హత్యాయత్నం కాదా….? వైఎస్ జగన్

మాజీ మంత్రి జోగి రమేశ్ ను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఆయనపై ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పెట్రోల్ దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

యాసిడ్,పెట్రోల్ బాంబులతో దాడి చేశారు… ఇది హత్యాయత్నం కాదా….? వైఎస్ జగన్
మాజీ మంత్రి జోగి రమేశ్ ను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఆయనపై ఇంటిపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పెట్రోల్ దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.