పరవాడ రాంకీ ఫార్మా సిటీలో కంపెనీల వ్యర్థాలను భూమిలో పాతిపెట్టడానికి (ల్యాండ్ఫిల్)కు అవసరమైన భూమిని నోటిఫై చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తాడి గ్రామంలో 50 ఎకరాలు కేటాయించింది. అందులో పది ఎకరాలపై న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయి.
పరవాడ రాంకీ ఫార్మా సిటీలో కంపెనీల వ్యర్థాలను భూమిలో పాతిపెట్టడానికి (ల్యాండ్ఫిల్)కు అవసరమైన భూమిని నోటిఫై చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తాడి గ్రామంలో 50 ఎకరాలు కేటాయించింది. అందులో పది ఎకరాలపై న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయి.