రైతులకు నమ్మక మైన అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అం దించాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవన సమావేశ మం దిరంలో విత్తనాల డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధు లతో సమావేశం నిర్వహించారు.
రైతులకు నమ్మక మైన అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అం దించాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవన సమావేశ మం దిరంలో విత్తనాల డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధు లతో సమావేశం నిర్వహించారు.