రైతుల ఖాతాల్లో రూ.3,166 కోట్లు జమ

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.

రైతుల ఖాతాల్లో రూ.3,166 కోట్లు జమ
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు.